Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home

Thatstelugu Telugu news

Thatstelugu Telugu news - తెలుగు వార్తలు  

తెలుగు వార్తలు



ThatsTelugu News  Thats Telugu News  ThatsTelugu news headlines  ThatsTelugu top stories  ThatsTelugu news in Telugu
Share    
    వడదెబ్బ: బస్సులోనే మృతి, పిట్టల్లా రాలుతున్నారు
    హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఎండతీవ్రతకు, వడదెబ్బకు రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపడుతున్నారు. శనివారం ఎండదెబ్బకు మరింత మంది మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు బస్సులోనే మృతి చెందాడు. నందిపేట నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఓ ప్రయాణిస్తున్న ఓ యువకుడు వడదెబ్బకు మరణించాడు. యువకుడిని కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు
    కేంద్రంలో తృతీయ ఫ్రంట్, ప్రత్యామ్నాయం లేదు: బాబు
    హైదరాబాద్: కేంద్రంలో తృతీయ ఫ్రంట్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్డియే గానీ యుపిఎ గానీ పెరగడ లేదని, ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయని, ఈ స్థితిలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్ బలంగా ముందుకు వస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని
    జైలులో జగన్: ఓ వైపు భారతి, మరో వైపు విజయమ్మ
    హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టయి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ నెల 27, 28 తేదీల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నెల 27వ తేదీ జగన్ సతీమణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతోంది. మరోవైపు ఈనెల 28వ తేదీన జగన్ తల్లి వైయస్ విజయమ్మ ఇందిరాపార్కు
    ఎండ దెబ్బకు మతిపోయింది: కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి
    హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎండ దెబ్బకు కెసిఆర్‌కు మతిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నీచమైన భాషను కెసిఆర్ విద్యార్థులకు, ప్రజలు నేర్పుతున్నారా అని ఆయన శనివారం మీడియా
    హోం కోసం దామోదర లాబీయింగ్: కిరణ్ విముఖత
    హైదరాబాద్: ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి వద్ద ఉన్న హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం పెద్దలను కలిసి హోంశాఖను పొందేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. శనివారం ఆయన తిరుగు ముఖంయ పట్టారు. ఢిల్లీలో ఆయన తనకు హోం శాఖను కేటాయించేలా చూడాలని కోరుతూ అధిష్టానం పెద్దల వద్ద లాబీయింగ్
    కెసిఆర్‌పై తలసాని ఫైర్: మేం క్లియర్: యనమల
    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ తన భాషను మార్చుకోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలో ఓటర్లు ఉచ్చ కూడా పోయరని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తలసాని తీవ్రంగా ప్రతిస్పందిచారు. తమ పార్టీ
    పెరుగుతున్న ఒత్తిడి: మొండికేస్తున్న శ్రీనివాసన్
    ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలనే ఒత్తిడి ఎన్ శ్రీనివాసన్‌పై పెరుగుతోంది. అయితే, ఆయన మాత్రం మొండికేస్తున్నారు. అయితే, శ్రీనివాసన్‌ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తొలగాలని బోర్డు సభ్యులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాసన్ స్థానంలో బిజెపి నేత అరుణ్ జైట్లీ బిసిసిఐ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. శ్రీనివాసన్‌ను తప్పించడానికి
    వారంలో పెళ్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
    విశాఖపట్నం: మరో వారంలో పెళ్లి జరగనుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఇద్దరు ప్రయాణిస్తున్న బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నాగేశ్వర రావు అనే యువకుడు మరణించగా, శ్రీరాములు అనే అతని తండ్రి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందున్నాడు. నాగేశ్వర రావుకు వారంలో పెళ్లి జరగాల్సి ఉంది.
    మండుతున్న సూర్యుడు: 293 మంది మరణం
    హైదరాబాద్: రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తోంది. సూర్యూడి ప్రతాపానికి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 293 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. శుక్రవారంనాడు వడదెబ్బకు విశాఖపట్నం జిల్లాలో 16 మంది, కృష్ణా జిల్లాలో 33 మంది, గుంటూరు జిల్లాలో 26 మంది, ప్రకాశం జిల్లాలో 32 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది, తూర్పు
    చంద్రబాబు చేతిలో ఉచ్చ కూడా పోయరు: కెసిఆర్
    నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు మోకాళ్లపై నడిచినా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఓట్లు అడిగితే ఓట్లు కాదు కదా చంద్రబాబు చేతుల్లో ఉచ్చ కూడా పోయారని ఆయన వ్యాఖ్యానించారు. యావత్ తెలంగాణ ప్రజానీకం
    క్రికెట్ బెట్టింగ్: బిసిసిఐ చీఫ్ అల్లుడు గురునాథ్ అరెస్టు
    ముంబై: బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్‌ను ముంబై పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఐపియల్ బెట్టింగుకు సంబంధించి ఆయన పోలీసుల ముందు హాజరు కావడానికి శుక్రవారం రాత్రి ముంబై చేరుకున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనను విచారించి, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించామని, నేరంలో పాలు పంచుకున్నట్లు
    తగ్గిన వైయస్ జగన్ హవా: చంద్రబాబు వర్సెస్ కెసిఆర్
    హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హవా తగ్గినట్లు అనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మధ్య రాజకీయ సమరం సాగుతోంది. ఇరువైపులా వలసలు జరుగుతున్నాయి. తెరాస వైపు ఏకపక్షంగా కాకుండా తెలుగుదేశం వైపు

1 2 3 4 5 6 7 8 9 Next


Tags : thatstelugu,Oneindia Telugu, one india telugu,thatstelugu site,thatstelugu portal,thatstelugu news,thatstelugu.com,oneindia andhra pradesh,thatstelugu andhra news, thats telugu,thats telugu news live,thats telugu oneline news,thats telugu portal,thats telugu headlines,thats telugu top news,thats telugu website, thatstelugu websiite,andhra pradesh news, thatstelugu andhra news, thatstelugu news,thatstelugu live,thatstelugu online,telugu people,thatstelugu live news

Add Thatstelugu Telugu news to your blog or website




About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter