Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home

Popular Telugu News

Popular Telugu News - తెలుగు వార్తలు  

తెలుగు వార్తలు



Popular Telugu News  Latest Telugu News Headlines
Share    
    బోడ జనార్ధన్ నిలకడ లేని వ్యక్తి- గోడమీద పిల్లిలా..?
    వెబ్ దునియా,బోడ జనార్ధన్ నిలకడలేని వ్యక్తి అని ఆయన సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మేకల ప్రమీల అన్నారు. గోడమీద పిల్లిలాంటి బోడ జనార్దన్‌ అధికారం, డబ్బు ప్రలోభాలతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారన్నారు. ఎక్కడో ఉన్న జనార్దన్‌ను వైఎస్ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా నియమించి సముచిత స్థానం కల్పిస్తే... ఆపార్టీకి ద్రోహం చేసిన...,
    అద్వానీజీ.. నాకు సహకరించండి
    సాక్షి,సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఇటీవల పదవీబాధ్యతలు చేపట్టిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ పగ్గాలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ వచ్చారు. తన నియామకాన్ని నిరసిస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేసి చివరకు ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో వెనక్కు తగ్గిన ఎల్.కె. అద్వానీతో సమావేశమయ్యారు. పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలను...,-,
    కేసీఆర్ నెం.1 అయితే కేకే నెం.2నా... పార్టీ లోకల్ - కేకే పోస్ట్ నేషనల్...
    వెబ్ దునియా,టిఆర్ఎస్ పార్టీ జాతీయ సెక్రటరీ జనరల్ బాధ్యతలను కె.కేశవరావుకు అప్పగిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ తెలిపిన వెంటనే కేకేకు కేటాయించిన పోస్టుపై రకరకాల చర్చ జరుగుతోంది. ఆయన తోక కత్తిరించి ఢిల్లీకి పరిమితం చేస్తున్నారని కొందరు విశ్లేషిస్తుంటే, ఇక తెరాసలో కేసీఆర్ తర్వాత చక్రం తిప్పగలిగేది కేకే ఒక్కరే అని మరికొందరు చెపుతున్నారు.,
    వైఎస్.విజయమ్మ : 25 నుంచి తెలంగాణలో పర్యటన
    వెబ్ దునియా,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందుకోసం ఆమె పర్యటన షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసుకున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలపరిచే నిమిత్తం ఈ పర్యటన చేపడుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు ఆమె...,
    రాష్ట్రపతి, ప్రధాని, ఇతర కేంద్ర పెద్దలతో వరుస భేటీలు
    సాక్షి,సాక్షి, న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మో హన్‌సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం వంటి ముఖ్యులతో వరుస భేటీలు నిర్వహించారు.,
    జమాత్ ఉద్ దవాకు భారీగా నిధులు
    సాక్షి,లాహోర్: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వం నుంచి సాయం అందుతోందనేందుకు మరో రుజువిది. 2008 ముంబై దాడులకు పాల్పడిన నిషిద్ధ లష్కరే తోయిబా మాతృసంస్థ అయిన జమాత్ ఉద్ దవా(జేయూడీ)కు పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వం వహిస్తున్న పీఎంఎల్-ఎన్ పంజాబ్‌లో అధికారంలో...,
    బీజేపీ కార్యదర్శులతో మోడీ భేటీ
    సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన నరేంద్ర మోడీ నేడు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండు గంటల పాటు సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలనే దానిపై క్లుప్తంగా చర్చించారు.,-,
    రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్ ప్రమాణ స్వీకారం!
    వెబ్ దునియా,అస్సాం నుంచి రాజ్యసభకు ఐదోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అస్సాం నుంచి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన ప్రధాని సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎగువసభ రాజ్యసభా నాయకుడైన మన్మోహన్‌సింగ్ (80) ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించారు. మన్మోహన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేతలు...,
    ఉత్తర భారతంలో భారీ వర్ష బీభత్సం : 81కి చేరిన మృతులు
    వెబ్ దునియా,కొండ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల ఇప్పటి వరకు 81 మంది మృతి చెందినట్టు జాతీయ విపత్తుల విభాగం ప్రకటించింది. అలాగే, ఈ వరదల్లో 73 వేల మంది చిక్కుకున్నట్టు తెలిపింది. వీరందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించినట్టు...,
    టిఆర్ఎస్ జాతీయ సెక్రటరీ జనరల్ బాధ్యతలు చేపట్టిన కెకె
    ప్రజాశక్తి,టిఆర్ఎస్ పార్టీ జాతీయ సెక్రటరీ జనరల్ బాధ్యతలను కె.కేశవరావుకు అప్పగిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ తెలిపారు. అధ్యక్షుని తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న బాధ్యత ఇది అని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. కెకె వయస్సు,అనుభవం తెలంగాణ ఉద్యమానికి...,
    నరేంద్ర మోడీ : తొలుత అద్వానీ ఆ తర్వాత వాజ్‌పేయితో భేటీ!
    వెబ్ దునియా,బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీకి చేరుకుని పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీతో పాటు మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎన్డీయే కూటమి నుంచి జేడీయు వైదొలగిన అంశంపై చర్చించినట్టు సమాచారం. భారతీయ జనతా పార్టీ ప్రచార సారథిగా ఎంపిక...,-,
    మన్మోహన్ సింగ్ మాట : రాహుల్ కోసం త్యాగానికి సిద్ధం!
    వెబ్ దునియా,కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థుడని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కితాబిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపడితే తాను సంతోషిస్తానని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మన్మోహన్ సింగ్ సోమవారం సాయంత్రం రాష్టప్రతి భవన్‌లో 8మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు.,-,

1 2 3 4 5 6 7 8 9 Next


Tags : telugu, telugu news, telugu movies, news in telugu,google telugu, telugu website,telugu portal, ap telugu news, telugu live, telugu online, telugu headlines,telugu news headlines, telugu cinema, telugu movie reviews, telugu cinema news, telugu film news, telugu tv channgesl

Add Popular Telugu News to your blog or website




About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter