Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home
Home - Andhra Home - తెలుగు - వన్ ఇండియ - తెలంగాణ మిత్రులకు తెలిసి ఉండదు: ముఖ్యమంత్రి

తెలంగాణ మిత్రులకు తెలిసి ఉండదు: ముఖ్యమంత్రి

10 August 2012 06:25

ఖమ్మం: తెలంగాణలోని నేదనూరు, శంకరంపల్లి ప్లాంట్లకు గ్యాస్ కేటాయించాలని ఇప్పటికే నాలుగు కేంద్రానికి లేఖలు రాశానని, ఈ విషయం తెలంగాణ మిత్రులకు తెలిసి ఉండకుపోవచ్చునని, విషయాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ బాట చేపట్టిన ఆయన శుక్రవారం ఖమ్మం జిల్లా అభివృద్ధిని సమీక్షించారు. తనకు అన్ని ప్రాంతాలూ సమానమేనని


Read Full Article on వన్ ఇండియ >>

Tags : తెలంగాణ, మిత్రులకు, తెలిసి, ఉండదు, ముఖ్యమంత్రి

More in Thatstelugu Telugu news


          Share  



About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter