Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home
Home - Andhra Home - తెలుగు - వన్ ఇండియ - ప్రేమికుల మీద దాడి: స్పందించిన సబిత ఇంద్రా రెడ్డి

ప్రేమికుల మీద దాడి: స్పందించిన సబిత ఇంద్రా రెడ్డి

29 July 2012 05:52

హైదరాబాద్: శ్రీకాకుళంలో ప్రియుడిని చితకబాది ప్రియురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదివారం స్పందించారు. ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రేమికులపై దాడిని దారుణంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాగా శ్రీకాకుళం జిల్లా భావనగర్‌లో ఇద్దరు యువకులు గౌహతి తరహా ఘటన దుర్మార్గానికి పాల్పడిన


Read Full Article on వన్ ఇండియ >>

Tags : ప్రేమికుల, దాడి, స్పందించిన, సబిత, ఇంద్రా, రెడ్డి

More in Thatstelugu Telugu news


          Share  



About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter